గడచిన 24 గంటల్లో 335 పాజిటివ్ కేసులు
కేరళలో గుర్తించిన కొత్తరకం వేరియంట్ జేఎన్.1
కరోనా వైరస్తో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు
టెస్టింగ్లను పెంచాలని కేంద్రం సూచనలు
లక్షణాలు ఉంటే టెస్టులు చేయాలన్న కేంద్రం
ప్రతి జిల్లాలోనూ పరిస్థితిని సమీక్షించాలని స్పష్టీకరణ
భారత్ లో మళ్లీ కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా జేఎన్1 కరోనా సబ్ వేరియంట్ వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో,...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...