అభిప్రాయాలు సేకరించిన మురళీధరన్..
అలకబూనిన కోమటిరెడ్డి.. బుజ్జగించిన మాణిగం ఠాక్రే..
త్వరలోనే మరో స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ ఉంటుంది..
హైదరాబాద్ : త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తాజ్కృష్ణ హోటల్లో ఆయన విూడియాతో మాట్లాడారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ను చాలా మంది కలిసి తమ అభిప్రాయాలు చెప్పారన్నారు. అలాగే అభ్యర్థుల...
అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అధినేతలు బిజీ.
తెలంగాణలో మొదటి విడత అభ్యర్థుల లిస్ట్ రెడీ.
కీలక నేతలందరూ బరిలోకి షురూ.
అవసరమైతే చివరి క్షణంలో మార్పులు.
( పొలిటికల్ కరస్పాండెంట్ వాసు కుమార్)
రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో కీలక నేతలను రంగంలోకి దింపేందుకు కమలం పార్టీ అధినేతలు కుస్తీ పడుతున్నారు. ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కీలక...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...