Friday, May 17, 2024

BUS stand

పల్లెకు పయనమైన ప్రజలు

హైదరాబాద్‌ విజయవాడ హైవేపై రద్దీ సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్న జనం టోల్‌ప్లాజాల వద్ద భారీగా వాహనాలు నిర్మానుష్యంగా మారుతున్న హైదరాబాద్‌ సంక్రాంతికి 4484 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు సంక్రాంతి పండుగకు ప్లలెలు సిద్ధమవుతున్నాయి. పట్టణాల్లో ఉంటున్న వారు తమ సొంతూరికి ఉత్సాహంగా పయనమవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్‌ పట్టణంలోని ఆర్టీసీ...

ఆరుకోట్లు దాటిన మహిళల ఉచిత ప్రయాణం

80 కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌ : ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం ద్వారా 6 కోట్ల మహిళలు ప్రయాణిం చారని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడం, కార్మికుల సంక్షేమం తమ ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. నగరంలోని ఎన్టీఆర్‌ మార్గ్‌లో గల అంబేద్కర్‌ విగ్రహం...

పర్మిట్‌ రూమ్‌ కాదది, ప్రయాణ ప్రాంగణం

ఫ్రీ బస్సు సర్వీసు భేష్‌..బస్టాండ్‌ బేకార్‌.. ఉచిత బస్సు ప్రయాణంతో పెరిగిన భక్తుల రద్దీ.. ప్రయాణ ప్రాంగణంలో మౌలిక వసతులు కరువు.. మందుబాబులకు అడ్డాగా పల్లెవెలుగు నిలయాలు.. పుణ్యక్షేత్రాల పరిధిలో పనికిరాని ప్రయాణ ప్రాంగణాలు.. శ్రీచాముండేశ్వరి ఆలయ సమీపంలో పాడుపడిన బస్సు స్టాండ్‌.. చిలిపిచేడ్‌ : కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిరాగానే ఇచ్చిన మాట...

ఆదాబ్‌ ఎఫెక్ట్‌..

బస్‌ స్టాండ్లు పరిశుభ్రం చేయించిన పీఆర్‌ఓ పోచయ్య.. త్వరలోనే పూర్తి మరమ్మతులు చేపడుతాం.. ఆదాబ్‌ కథనానికి స్పందించిన ఆర్టీసీ డీఎం సుధా.. చిలిపిచేడ్‌ : చిలిపి చేడ్‌ మండల పరిధిలోని శిథిలావస్థలో ఉన్న బస్సు స్టేష న్లను త్వరలో పూర్తి మరమ్మత్తులు చేసి ప్రజలు ఉపయో గపడేలా చర్యలు తీసుకుంటామని మెదక్‌ ఆర్టీసీ డీఎం సుధా తెలిపారు. గతకొన్ని రోజులుగా...

కుక్కల ఆవాస కేంద్రాలుగా ఆర్టీసీ బస్‌ స్టాండ్‌లు

గంటలతరబడి రోడ్లపైనే ప్రయాణికుల పడిగాపులు.. పత్తాలేకుండా పోయిన ఆర్టీసీ అధికారులు, పాలకులు ప్రసిద్ధ శ్రీచాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి తప్పని తిప్పలు..చిలిపిచేడ్‌ : చిలిపిచేడ్‌ మండల వ్యాప్తంగా 4 గ్రామాలకు లక్షలు వెచ్చించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్‌ స్టాండులు వీధి కుక్కలపయిన ఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది. దీనిలో ముఖ్యంగా చిట్కుల్‌ గ్రామ పంచాయతీ పరిధిలో...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -