భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడులో విషాదం నెలకొంది. పుస్తకాలకు డబ్బులు ఇవ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బెండలపాడు గ్రామానికి చెందిన సుధీర్ బాబు(11) పుస్తకాల కోసం తన తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు. పుస్తకాలు కొనేందుకు పేరెంట్స్ డబ్బులు ఇవ్వకపోవడంతో.. సుధీర్ బాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు....
చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో. ఓ మంచి పుస్తకం స్నేహితుడితో సమానం. ఓ మంచి పుస్తకం జీవితాన్ని మారుస్తుంది’ అని కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పిన మాటలు నేటికి పుస్తక ప్రియుల చెవుల్లో మారు మ్రోగుతూనే ఉంటాయి. నేను నా భార్య బిడ్డల కన్నా పుస్తకాలనే ఎక్కువగా...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...