Tuesday, May 14, 2024

Bills passed

నాన్చుడు దోరణి విడనాడండి.. గవర్నర్లకు సుప్రీం సూచన

న్యూఢిల్లీ : రాష్ట్ర శాసనసభల ఆమోదం పొందిన బిల్లులను ఎటూ తేల్చ కుండా వాటి విషయంలో గవర్నర్లు నాన్చివేత ధోరణిని విడనాడాలని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇలాంటి సంస్కృతికి ముగింపు పలకాలని సూచించింది. పంజాబ్‌ శాసనసభ ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ ఆమోదించ కుండా కాలయాపన చేస్తున్నా రంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం...
- Advertisement -

Latest News

- Advertisement -