Saturday, May 18, 2024

bharath bhavan

భారత్ భవన్ కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్..

11 ఎకరాల్లో 15 అంతస్తుల్లో నిర్మించనున్న భవనం.. కేవలం 5 రోజుల్లోనే భూమి కేటాయిస్తూ నిర్ణయం.. వందల కోట్ల రూపాయల స్థలం 40 కోట్లకేకట్టబెట్టారని విమర్శలు.. కార్యకర్తలకు అవగాహనా, శిక్షణా కార్యక్రమాలు.. శిక్షణకు వచ్చేవారికి బస, వసతి ఏర్పాట్లు.. దేశంలో మరే ఇతర పార్టీలకు లేని విధంగా అత్యంతఆధునికంగా భవన నిర్మాణం.. కోకాపేటలో భారత్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు....
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -