Friday, May 10, 2024

Bhagyanagaram

ఘనంగా లాల్ దర్వాజ బోనాలు..

అమ్మవారి సన్నిధికి పోటెత్తిన భక్తులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు బోనాలు జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమ్మవారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు.. భాగ్యనగరం అమ్మవారి బోనాల సందడితో సందడిగా మారిపోయింది.. నగర వ్యాప్తంగా వీధి వీధి అమ్మవారి బోనాలు కన్నుల పండువుగా సాగింది.. పోలీసులు ఎలాంటి అవాఛనీయ సంఘటనలు జరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.. పిల్లలు, యువత,...

కాలుష్యపు చీకటిలో భాగ్యనగరం కనుమరుగు.

జీడిమెట్ల పరిశ్రమల కాలుష్యంతో హుస్సేన్‌ సాగర్ కలుషితం.. నాలాల ద్వారా మూసి నది కూడా కలుషితమౌతున్న దౌర్భాగ్యం.. .. మూసినదిలో కలిసిన వ్యర్థాలతో రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలోనూ కాలుష్యం.. జీడిమెట్ల కాలుష్య వ్యర్థాలు 200 కీ.మీ. దూరంలో ఉన్న కృష్ణా నదిలోకి.. జీఓ నెం. 20 అమలు అయ్యేదెప్పుడు..? కాలుష్య పీడ విరగడ అయ్యేది ఎప్పుడు..? జీడిమెట్ల పరిశ్రమల కాలుష్యంపై రూ....
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -