45 అడుగులకు చేరిన గోదారమ్మ..?
మొదటి ప్రమాద హెచ్చరిక జారీ .
తాలిపేరు 24 గేట్లు ఎత్తివేత.
50వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం .
వరద ముంపుకు గురవుతున్న గ్రామాలు.
ఏజెన్సీ ప్రాంతాల్లో రాకపోకలు బంద్.
ప్రాజెక్టులకు భారీగా చేరుతున్న వరద నీరు.
కంట్రోల్ రూమ్లు ఏర్పాటు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది.. క్రమక్రమంగా వరద...
వరద నీటితో పొంగి పొర్లుతున్న గోదావరి..
అప్రమత్తమైన అధికారులు..ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో గోదావరి నదికి వరద పోటెత్తింది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. జూలై 20 మధ్యాహ్నం 3గం. సమయంలో నీటిమట్టం 43 చేరుకుంది. ఈ క్రమంలో...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...