నివాళులార్పించిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, కిశోర్ గౌడ్
హైదరాబాద్ : బీపీ మండల్ జయంతి వేడుకలు రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. బీపీ మండల్ చిత్రపటానికి రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, కిశోర్ గౌడ్.. బీపీ మండల్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులార్పించారు. ఈ సందర్భంగా...