Tuesday, May 14, 2024

BApatla

బాపట్ల, తిరుపతి జిల్లాల్లో సిఎం జగన్‌ పర్యటన

తిరుపతి : సీఎం జగన్‌ తుపాను ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్‌ లో తిరుపతి జిల్లాకు చేరుకున్న ఆయన, అధికారులతో కలిసి వాకాడు మండలం విద్యానగర్‌ వెళ్లారు. అనంతరం బాలిరెడ్డి పాలెం వెళ్లి అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగిన ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి బాధిత...

ఆంధ్రప్రదేశ్‌లో పడవ బోల్తా..

తల్లి, ఇద్దరు పిల్లలు గల్లంతుఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా నిజాంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం పడవబోల్తాతో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. ఆదివారం నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బ నుంచి ముత్తాయపాలెం గ్రామానికి వెళ్తున్న పడవ నిజాంపట్నం వద్దకు రాగానే కెరటాల ఉద్ధృతికి బోల్తా పడింది.పడవలో ఉన్న తల్లి సాయివర్ణిక(25),...
- Advertisement -

Latest News

- Advertisement -