Tuesday, May 21, 2024

Atal bihari

అత్యంత పొడవైన సముద్ర సేతు

అటల్‌ బ్రిడ్జికి ప్రధాని మోడీ ప్రారంభం ముంబై : దేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెన ‘అటల్‌ బిహారి వాజ్‌పేయి సెవ్రి` నవాశేవ అటల్‌ సేతు’ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారంనాడు ప్రారంభించారు. పట్టణ రవాణా మౌలిక సదుపాయాలు, అనుసంధానాన్ని పటిష్టం చేసి ప్రజలకు రాకపోకల సౌకర్యాన్ని సులభతరం చేయాలనే ప్రధాని విజన్‌లో భాగంగా...

వాజ్‌పేయ్‌ పార్క్‌ పేరు మార్పు..

కోకోనట్‌ పార్క్‌గా నామకరణం.. సోమవారం నుంచే అమల్లోకి.. మండి పడుతున్న బీజేపీ శ్రేణులు.. పాట్నా:బీహార్‌ రాజధాని పాట్నాలోమాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయి పేరుతో ఉన్న పార్కును కోకోనట్‌ పార్కుగా మార్చారు. దీనిపై బీజేపీ మండిపడింది.. కంకర్‌బాగ్‌ ప్రాంతంలో ఉన్న అటల్‌ బీహారీ వాజ్‌పేయి పార్కు పేరును కోకోనట్‌ పార్క్‌గా ఆ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -