Friday, May 10, 2024

apnews

చంద్రబాబుకు ఇంటాబయటా స్టార్‌ కాంపెయినర్లే

జనసేన, బిజెపి, కాంగ్రెస్‌లోనూ ఉన్నారు అమరావతిలో బినామీలు ఉన్నట్లుగా..పార్టీల్లోనూ బినామీలు నాకు మాత్రం ప్రజలే స్టార్‌ కాంపెయినర్లు ఉరవకొండలో ఆసరా నిధుల పంపిణీలో సిఎం జగన్‌ విసుర్లు అనంతపురం : ఏమంచీ చేయని చంద్రబాబుకు స్టార్‌ కాంపెయినర్లు ఉన్నారని..తనకు అలాంటి వారు లేదరని, పైన దేవుడు కింద మీరు ఉన్నారని సిఎం జగన్‌ వ్యాఖ్యానించారు. తను మంచిచేస్తున్నందున లబ్దిపొందుతున్న వారే...

ట్యాబ్‌లతో ప్రతి విద్యార్థికి ఎంతో మేలు

వారికి చదువువ అందుబాటులోకి తేవడమే లక్ష్యం గతంలో చంద్రబాబు ఇలాంటి పనులు చేయలేదు చింతపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన జగన్‌ చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లపై ఘాటు విమర్శలు చింతపల్లి : ట్యాబుల పంపిణీతో ప్రతి విద్యార్థికి రూ. 33 వేల లబ్ది కలుగుతుందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఓ మంచి పనిని చేపట్టామని అన్నారు. గతంలో...

యువగళం సభకు అడుగడుగునా అడ్డంకులు

అయినా ప్రజలు విజయవంతం చేశారు : అచ్చన్న విశాఖపట్నం : యువగళం సభ ఫెయిల్‌ అవ్వాలని వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని.. అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రజలు భారీగా తరలి వచ్చి ముగింపు సభలో మద్దతు పలికారు. ఈ సభతో వైసిపిలో వణుకు మొదలయ్యిందని...

పతంజలి శాస్త్రికి పవన్‌ అభినందనలు

అమరావతి : కేంద్ర సాహిత్య పురస్కారానికి ఎంపికైన రచయిత తల్లావజ్జల పతంజలి శాస్త్రికి జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ అభినందనలు తెలిపారు. ఆయన రాసిన ’రామేశ్వరం కాకులు…’ అనే కథా సంపుటానికి ఈ పురస్కారం దక్కడం ముదావహమన్నారు. రచయితగానే కాకుండా పర్యావరణవేత్తగా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. కొల్లేరు సరస్సు పరిరక్షణ కోసం...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -