ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు..
తిరుమల : తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీవారి పుష్కరిలో చక్రస్నానం వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, స్వామి ప్రతినిధి చక్రత్తాళ్వార్కు అర్చకులు స్నపన తిరుమంజనం, అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత భక్తులు శ్రీవారి పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. చక్రస్నానం...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...