Saturday, July 27, 2024

air force

చంద్రుడిపైకి వ్యోమగాములు

నలుగురు పైలట్లకు శిక్షణ ఇస్తున్న ఇస్రో తిరువనంతపురం : చంద్రయాన్‌3 చారిత్రక విజయం తరువాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రుడి పైకి వ్యోమగామిని పంపే ప్రయత్నంలో నిమగ్నమైంది. 2040 నాటికి వ్యోమగామిని చంద్రుని పైకి పంపాలన్న లక్షంతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన నలుగురు పైలట్లను వ్యోమగాములుగా శిక్షణ ఇవ్వడానికి ఎంపిక చేసినట్టు...

550 విమానాలు రద్దుచేసిన ఇండిగో

చెన్నై : మిగ్‌జాం తుఫాన్‌ తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. సోమవారం కురిసిన భారీ వర్షం కారణంగా చెన్నై విమానాశ్రయం నీటమునిగింది. రన్‌వేపై నీరు నిలిచిపోవడంతో ఎయిర్‌పోర్టును అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం ఉదయం వర్షం తెరిపినివ్వడంతో రన్‌వేపై నిలిచిన నీటిని సిబ్బంది తొలగించారు. దీంతో విమానాల రాకపోకలను మధ్యాహ్నం...

శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్ల దుర్మరణం

మెదక్‌ : మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణం పరిధి రావెల్లి శివారులో సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలిపోయింది. దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కు చెందిన శిక్షణ విమానం సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా కూలిపోయింది. శిక్షణ విమానం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి శిక్షణ విమానం...

డ్రోన్లతో శత్రుదేశాలను చెక్..

భారత్ భద్రతా విషయంలో కీలక నిర్ణయాలు.. చైనా, పాకిస్తాన్ కు దడ పుట్టించేలా.. సరిహద్దుల్లో అధునాతన డ్రోన్లను మోహరించినఇండియన్ ఎయిర్ ఫోర్స్.. వార్డెన్ ఆఫ్ నార్తన్ స్క్వాడ్రాన్ కింద డ్రోన్ల ఆపరేషన్.. శాటిలైట్లతో లింక్ ఏర్పాటు.. 35 వేల ఆడుగుల ఎత్తులో ఎగిరే సత్తా వున్న డ్రోన్లు..న్యూ ఢిల్లీ : చైనా, పాకిస్తాన్‌కు దడ పుట్టించేలా భారత్ భద్రతా విషయంలో కీలక...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -