Saturday, July 27, 2024

ai

కృత్రిమ మేధను దుర్వినియోగం

డీప్‌ఫేక్‌లను సృష్టిస్తున్నారు దుర్వినియోగం అవుతున్న ఏఐ డీప్‌ఫేక్‌ వీడియోలు సృష్టించడం ఆందోళనకరం ప్రజలకు మీడియా అవగాహన కల్పించాలి ‘దివాలీ మిలన్‌’ కార్యక్రమంలో మోడీ న్యూఢిల్లీ : ‘డీప్‌ ఫేక్‌లను’ సృష్టించి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. కృత్రిమ మేధను దుర్వినియోగం చేసి డీప్‌ఫేక్‌ వీడియోలు సృష్టించడం పెను ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ప్రజలకు మీడియా...

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఇంకా డెవలప్ చేయాలి..

మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్ వ్యాఖ్యలు.. భవిష్యత్ లో ఏఐ గూగుల్, అమెజాన్ లను చంపేస్తుంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై మైక్రోసాఫ్ట్ -వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ గుగూల్, అమెజాన్‌లను సులభంగా చంపేస్తుందన్నారు. యూజర్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తుందని..అతనికి కావాల్సిన ప్రతీ అవసరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అందిస్తుందన్నారు. దీని...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -