భారత్ వేదికగా ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్కు విశేషాదరణ దక్కింది. తొలి మ్యాచ్ నుంచి ఆఖరి వరకు ఎంతో ఉత్కంతగా సాగిన ఈ పోరులో తుది మ్యాచ్ భారత్, ఆస్ట్రేలి యా మధ్య జరిగింది. అహ్మదా బాద్లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్లో ఇరు జట్లు పోటాపోటీగా ఆడినప్పటికీ విజయం మాత్రం...
దేశవ్యాప్తంగా ప్రారంభమైన కార్యక్రమాలు..
అహమ్మదాబాద్ జిల్లాలో తిరంగా యాత్రప్రారంభించిన అమిత్ షా..
ప్రాణత్యాగాలు అక్కర్లేదు.. దేశం కోసం జీవించాలి..
ఇండియాను ప్రతి రంగంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళాలి : అమిత్ షా..
అహమ్మదా బాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచన శనివారం నుంచి మూడు రోజుల 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా...
వన్డే ప్రపంచకప్లో భారత్
పాకిస్థాన్ మ్యాచ్ తేదీలు మారే అవకాశం కనిపిస్తున్నది.
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15వ తేదీన అహ్మదాబాద్లో దాయాదుల మధ్య పోరు జరుగాల్సి ఉంది.
అదే రోజు నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా మ్యాచ్ను ముందుకు జరుపనున్నారు.కరాచీ: వన్డే ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ తేదీలు మారే అవకాశం...
గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు
సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ
తీర్పుసరైనదేనని వ్యాఖ్యానించిన హైకోర్టు
ఇక సుప్రీంలో అప్పీల్ చేసుకునే అవకాశం
అహ్మదాబాద్ : గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. మోదీ ఇంటి పేరుతో రాహుల్ వ్యాఖ్యలు చేసిన కేసులో అతనికి రెండేళ్ల శిక్ష పడిన విషయం తెలిసిందే. ఆ కేసులో రాహుల్...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...