హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహేశ్వరం ఏసీపీ అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్ ను త్రివర్ణ రంగుల బెలూన్లను గాలిలో ఎగురవేసి 2 కే రన్ ను ప్రారంభించారు విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్రంలో ఎంతో...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...