Monday, September 25, 2023

Abdullapur Met Mandal

సిపిఐ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయండి

-రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ కు సిపిఐ నేతల వినతి పత్రం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, కుంట్లూర్ రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 215 నుండి 224 వరకు సుమారు 100 ఎకరాల భూదాన భూమిలో 10 వేల మంది నిరుపేద కుటుంబాల ప్రజలు గుడిసెలు వేసుకొని నివాసముంటున్నారని, అట్టి గుడిసెలను తొలిగించేందుకు...

ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలి..

కలెక్టర్ కి ఫిర్యాదు.. రెవెన్యూ అధికారుల అండతోనే భూ కబ్జాలు చేస్తున్నారు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, గౌరిల్లి గ్రామ రెవిన్యూ సర్వే నెంబర్ : 182 లో ఎ:0.37 గుంటలు, సర్వే నెంబర్ : 195 లో ఎ:6.15 గుంటలు, సర్వే నెంబర్ : 206 లో ఎ:2.00 గుంటల ప్రభుత్వ భూమిని...
- Advertisement -

Latest News

రూ.12.5 కోట్ల బుద్ధ విగ్రహం చోరీ

లాస్‌ ఏంజెల్స్‌ : అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ ఆర్ట్‌ గ్యాలరీలో 1.5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 12.5 కోట్లు) విలువైన శతాబ్దాల నాటి జపాన్‌...
- Advertisement -