యాదాద్రి భువనగిరి జిల్లా, రాజపేట మండలంలోని ఎంపిడివో కార్యాలయంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాల పెంపు, పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ కారోబార్ పంచాయతీ సహాయ కార్యదర్శులుగా నియమించాలని రాష్ట్ర వ్యాప్త సమ్మెకు మద్దతు తెలుపుతూ వారికి సంఘీభావం తెలియజేశారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోళ్ల కొండల్ రెడ్డి, బొడ్డు భాస్కర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.. వారి కార్యక్రమ ఖర్చుల నిమిత్తం 10,000/- రూపాయలఆర్థిక సహాయం అందజేయడం జరిగింది..