ఖమ్మం మాజీ ఎంపీ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత నెలలో ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల.. కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి సైన్యం.. ప్రచార కార్యదర్శి కొలిపాక శ్రీనివాస్.. సోమవారం రోజు ఎంపీ క్యాంప్ ఆఫీస్ లో కలసి.. కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు శాలువాతో సత్కారం చేసి.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి రాష్ట్ర వ్యాప్త ప్రచారం చెయ్యాలని కోరారు..