Saturday, July 27, 2024

zplus

జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త వద్దు..

పంజాబ్ సీఎం వెల్లడి.. సీఆర్పీఎఫ్ ద‌ళాల‌తో క‌ల్పించే జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త ను పంజాబ్ సీఎం భ‌గ‌వంత్‌మాన్ సింగ్ తిర‌స్క‌రించారు. పంజాబ్‌తో పాటు ఢిల్లీ రాష్ట్రాల్లో పంజాబ్ సీఎంకు కేంద్ర హోంశాఖ జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ముందుకు వ‌చ్చింది. అయితే ఆ ఆఫ‌ర్‌ను పంజాబ్ సీఎంవో తిర‌స్క‌రించింది. కానీ ఆ రెండు రాష్ట్రాల కాకుండా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -