అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం.. యమునా నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నది. ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది ప్రవాహం 205.75 మీటర్లకు చేరింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హర్యానాలోని హత్నికుండ్ బరాజ్ నుంచి...
మరోమారు భయపెడుతున్న యమునా నది..
వరదముప్పుతో ఢిల్లీ వాసుల్లో పెరిగిన ఆందోళన..
వరద ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఉత్తరాదిని మళ్లీ భారీ వర్షాలు వణికిస్తున్నాయి. హిమాచల్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్టాల్ల్రో రెయిన్ అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక పోటెత్తిన వరదతో ప్రమాదస్ధాయిని మించి ప్రవహించిన యమునా నదిలో నీటి ప్రవాహం...
ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్న యమున
ఢిల్లీలో తగ్గని వరద పరిస్థితి
హిమాచల్ను కుదిపేసిన భారీ వర్షాలు
పదిరోజుల్లో ఏకంగా 200శాతం అధిక వర్షపాతం
బియాస్ ధాటికి కొట్టుకు పోయిన మనాలి రహదారి
2వేల మంది టూరిస్టుల రక్షణ.. హిమాచల్ సిఎం సుఖ్విందర్
న్యూఢిల్లీ : మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీలో వరదలు పోటెత్తాయి. యమునా నది ప్రమాదకర స్థాయిని...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...