దాతరాపల్లి దగ్గరలో యాదాద్రి పాత నారసింహస్వామి సాక్షిగా దగా..
శుభమస్తు టౌన్ షిప్స్ పేరుతో మూడు సంవత్సరాల క్రితమే మొదలైన మోసం..
మార్వెల్ సిటీ 1 పేరుతో వందల్లో హోటల్స్ షూట్ రూమ్స్ అని చెబుతూ దందా..
ఎలాంటి అనుమతులు లేకుండా ప్రీలాంచ్ లోనే అమ్మేసిన వైనం..
శుభమస్తు అని పేరుపెట్టుకుని అమాయకులను టార్గెట్ చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న శుభమస్తు...
యాదాద్రి జిల్లా, రాజాపేట మండలం, బేగంపేటలో అపూర్వ దృశ్యం..
అవతనం చేయకుండా సంప్రదాయం కొనసాగిస్తున్న గ్రామస్తులు..
హైదరాబాద్ : బ్రిటిష్ బానిస సంకెళ్ళ నుంచి దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అదే రోజున యాదాద్రి జిల్లా రాజపేట మండలం బేగంపేటకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బద్దం నర్సిరెడ్డి, బల్జె వీరయ్య, చీగుళ్ల మల్లయ్యలు గ్రామ...