గుర్తించిన అధికారులు..
ఎస్-4 భోగీలోని బల్బ్ ఫార్మేషన్ సరిగా లేదు..
ఏదైనా కెమికల్ వల్ల ప్రమాదం జరిగిందా అనేదానిపై కూడా దర్యాప్తు..
ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి..
యాదాద్రి జిల్లా బీబీ నగర్ దగ్గర ఇటీవల జరిగిన ట్రైన్ అగ్ని ప్రమాదం సంచలనం సృష్టించింది.. రైలు ఎక్కాలంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం...
ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో మంటలు
చైన్ లాగి అప్రమత్తం చేయడంతో తప్పిన ముప్పు
యాదాద్రి భువనగిరి : ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లిబొమ్మాయిపల్లి మధ్య హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్లోని రెండు బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. ప్రయాణికులను రైలులో నుంచి...
హైదరాబాద్, భారతీయ జనతా పార్టీ, యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు రామనగోని శంకరయ్య, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో గల లింగోజిగూడెం గ్రామంలో ఎస్సీ వాడలో ఈనెల12, 13 ,14, తేదీల్లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం, ముత్యాలమ్మ తల్లి బోనాలు ఉత్సవాల సందర్భంగా లింగోజిగూడెం గ్రామంలోని ఎస్సీ వాడలో పేద కుటుంబాలకు...
విజ్ఞప్తి చేసిన కైలాష్ పురోహిత్, గుజరాత్.
గురు దత్తాత్రేయ స్వామి స్వయంభు పాద చరణాలపైకుర్చీలు విసిరేసి ధ్వంసం చేసే ప్రయత్నం.
ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రస్ట్
ఇకనైనా...