కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్పై అధ్యయనం
అధ్యయనానికి సమయం ఇవ్వాలన్న ఏపీ
అభ్యంతరం చెప్పిన తెలంగాణ సర్కార్..
ఏపీ విజ్ఞప్తి మేరకు విచారణ వాయిదా
నవంబర్ 15 లోపు అభిప్రాయం చెప్పాలని ఆదేశం
నవంబర్ 22, 23కు విచారణ వాయిదావేసిన ట్రైబ్యునల్..
న్యూ ఢిల్లీ : కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటాలపై...
రావడం కొంచెం ఆలస్యమైనా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వానలు రానే వచ్చాయి. ఆకాశం మేఘాలతో అప్పుడప్పుడు జిగేల్మని మెరుపులుతో వర్షం కురుస్తూ ఉంటుంది.నింగిలో ఉన్నంత వరకూ మెరుపు చూడడానికి మనోహరంగా ఉంటుంది. అది భూమిని తాకిందా..! విళయాన్ని,ప్రళయాన్ని సృష్టిస్తుంది. దాని పేరే పిడుగు. భూమి మీద ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...