వాషింగ్టన్: అమెరికాలోని పలు దవాఖానలపై సైబర్ దాడి జరిగింది. కొందరు హ్యాకర్లు దవాఖానలకు సంబంధించిన కంప్యూటర్ నెట్వర్క్ను హ్యాకింగ్ చేయడంతో పలు రాష్ర్టాల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది.చాలా ఎమర్జెన్సీ రూములు మూతపడగా, అంబులెన్స్లను దారి మళ్లించి చిన్నచిన్న హెల్త్ సెంటర్లకు రోగులను తరలించారు. కాలిఫోర్నియా, టెక్సాస్, పెన్సిల్వినియా, వాషింగ్టన్లతో పాటు పలు ప్రాంతాల్లోని...
అతడో ప్రైవేట్ వ్యక్తని అంటూ శ్వేతసౌధం ఖండన.. ఒబామా తీరును దుయ్యబట్టిన రాజ్నాథ్, నిర్మలా సీతారామన్
వాషింగ్టన్ : భారత దేశంలో మైనారిటీల రక్షణ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను అమెరికా ప్రభుత్వం సున్నితంగా పక్కనబెట్టింది. ఆయన పట్ల సమున్నత గౌరవం ఉన్నప్పటికీ, ఆయన ఓ ప్రైవేటు వ్యక్తి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...