జిల్లాలలో ఎటు చూసినా రెవిన్యూ డిపార్ట్మెంట్లో లంచాల పర్వం
లావన్ పట్టా భూములను సైతం పట్టాలుగా మార్పు..
అడ్డగోలుగా బడా భూకబ్జాదారులకు అంటగడుతున్న వైనం..
రైతులు తమ గోసను తెలియజేసేందుకు కలెక్టరేట్ వెళ్తే గెంటేసిన దౌర్భాగ్యం..
తరతరాలుగా వారసత్వం భూమిగా పట్టా బుక్కుల్లోఉన్నా ధరణి పోర్టల్ కి ఎక్కని భూమి..
లక్షల ఎకరాల పేదోళ్ల భూములు టార్గెట్ గా భూ బకాసురులు..
ఏసీబీ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...