పదోన్నతులు కల్పించాలని వినతి..ఏపీ ముఖ్యమంత్రివైఎస్ జగన్ మోహన్రెడ్డితో రాష్ట్ర వీఆర్వో అసోసియేషన్ నేతలు సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన వీఆర్వో సంఘం ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గ సభ్యులు జగన్ను కలిశారు. "అర్హత కల్గిన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ను కోరాం. ప్రస్తుతం వీఆర్వోల పదోన్నతుల్లో 40 శాతం రేషియో అమల్లో ఉంది....
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...