డెంగ్యూ, వైరల్ ఫీవర్లతో ఆసుపత్రులు కిటకిట.
వాతావరణ మార్పులతో రోగాల బారిన జనం.
ఇప్పటికే జిల్లాలో విజృంభించిన అంటు వ్యాధులు.
సోద్యం చూస్తున్న జిల్లా వైద్య యంత్రాంగం.
వైరల్ ఫీవర్లపై గ్రామాల ప్రజలు ఫిర్యాదులు.
మాకేమవుతుందిలే అంటున్న జిల్లా వైద్యాధికారి.
ఆందోళన చెందుతున్న పట్టణ.. గ్రామాల ప్రజలు.
మేడ్చల్ : అసలే వానల కాలం.. దీనికి తోడు వ్యాధుల కాలం.. గత కొన్ని రోజలుగా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...