Saturday, July 27, 2024

Venkaiah Naidu

ఏడాదికి ఒక్కసారే స్వామివారిని దర్శించుకుంటా : వెంకయ్యనాయుడు

తిరుమల : ఏడాదికి ఒక్కసారి మాత్రమే కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం కుటుంబసభ్యులతో స్వామివారిని దర్శించుకున్న వెంకయ్య ఆపై విూడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించడం ఎంతో తృప్తిని కలిగించిందన్నారు. దేశం అన్ని విధాల అభివృద్ధి చెందాలని.. ప్రజలు...

వెంకయ్య నాయుడికి శుభాకాంక్షలు తెలిపిన హీరో సుమన్..

వెంకయ్య నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లిన సుమన్.. శాలువా, పుష్పగుచ్ఛము ఇచ్చి సత్కరించిన సుమన్.. మాజీ భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పుట్టిన రోజును పురష్కరించుకుని, సినీ హీరో సుమన్ జూబిలీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లి ఆయనను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.. వెంకయ్య నాయుడుని శాలువాతో, పుష్పగుచ్చంతో...

తనదైన శైలిలో వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టిన ముప్పవరపు వెంకయ్యనాయుడు..

50 ఏళ్ళ ప్రజా జీవన సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని అటెండర్ నుంచి ఐ. ఏ.ఎస్ అధికారి వరకూ సత్కారం సేవా భావంతో జీవితంలో ముందుకు సాగాలని పూర్వ సహచర బృందానికి సూచన జీవితంలో ఉన్నతి కొరకు అష్ట గుణాల ప్రాధాన్యతను తెలియజేసిన శ్రీ వెంకయ్యనాయుడు ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించి, అభినందించిన పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జీవిత...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -