సభ్యులకు స్వాగతం పలుకుతున్న నిర్వాహకులు..హైదరాబాద్ :తెలంగాణ వీరభద్రేయ వీరముష్టి సంఘం 50 సంవత్సరాల జూబిలీ డైమండ్ వేడుకలు నేడు రవీంద్ర భారతి వేదికమీద ఘనంగా జరుగుగానున్నాయని, సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ కోటపల్లి మల్లికార్జున్ తెలిపారు.. ఈ వేడుకకు విచ్చేస్తున్న గౌరవ సభ్యులందరికీ ఆయన స్వాగతం పలుకుతున్నారు..