Saturday, July 27, 2024

veera mushti sangam

నేడు వీరముష్టి సంఘం 50 వసంతాల వేదిక..

సభ్యులకు స్వాగతం పలుకుతున్న నిర్వాహకులు..హైదరాబాద్ :తెలంగాణ వీరభద్రేయ వీరముష్టి సంఘం 50 సంవత్సరాల జూబిలీ డైమండ్ వేడుకలు నేడు రవీంద్ర భారతి వేదికమీద ఘనంగా జరుగుగానున్నాయని, సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ కోటపల్లి మల్లికార్జున్ తెలిపారు.. ఈ వేడుకకు విచ్చేస్తున్న గౌరవ సభ్యులందరికీ ఆయన స్వాగతం పలుకుతున్నారు..
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -