ఏబీవీపీ ఓయూ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం..
పద్మారావు ప్రకటనపై ఆగ్రహావేశాలు..
హైదరాబాద్ : ఏబీవీపీ ఉస్మానియా శాఖ అధ్వర్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మనికేశ్వర్ నగర్ లో ఉన్న సుమారు 2 ఏకరాల స్థలంలో పద్మారావు ఆ బస్తీ...
హైదరాబాద్ : మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో తమ పార్టీ కచ్చితంగా గెలుస్తుందంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసిన రాహుల్గాంధీ.. తెలంగాణ విషయంలో మాత్రం అదేస్థాయి ధీమా వ్యక్తం చేయలేకపోయారు....