తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రేసునుఏర్పడిన తరువాత ప్రజలను మోసం చేసింది..
బీజేపీ కమిట్మెంట్ తో ప్రజల కోసం పనిచేస్తుంది..
తెలంగాణ ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు..
బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు..
అసెంబ్లీ ఎన్నికల్లో 119 కి 90 సీట్లు మేమే గెలుస్తున్నాం..
ప్రజలకు మెరుగయిన పాలన అందించడం ఒక్క బీజేపీకే సాధ్యం..
( 'ఆదాబ్ హైదరాబాద్' ప్రతినిధితో...
హాజరు కానున్న రాష్ట్ర మంత్రులు, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు, గౌడ ప్రముఖులు..
గౌడ బంధువులందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేసిన డాక్టర్ మొగుళ్ళ అశోక్ గౌడ్..
హైదరాబాద్, 15 మే (ఆదాబ్ హైదరాబాద్) : గౌడ సోదర సోదరీమణులకు విజ్ఞప్తి (తేదీ 16 .05. 2023 మంగళవారం) నేటి ఉదయం 11 గంటలకు హైదరాబాదులోని ఉప్పల్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...