Saturday, July 27, 2024

union ministry

ఈనెల 19 న కేంద్ర అఖిలపక్ష సమావేశం..

ఉమ్మడి పౌర సంస్కృతి బిల్లుపై చర్చించే అవకాశం.. వాడి వేడిగా సమావేశాలు జరిగే అవకాశం.. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్...

కేంద్ర కేబినేట్ లోకి ప్రఫుల్ పటేల్, దేవేంద్ర ఫడ్నవీస్.. !

నేడు ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం.. జీ-20 సమావేశానికి ఆతిధ్యం ఇవ్వనున్న ప్రగతి మైదాన్ లో సమావేశం.. ప్రాధాన్యత సంతరించుకున్న కేంద్ర మంత్రి మండలి మీటింగ్.. కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులకు అవకాశం..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి నేడు సమావేశమవుతోంది. సెప్టెంబర్‌లో జి-20 సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న ప్రగతి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -