పెసరకు రూ. 803, వరికి రూ.143
రైతులకు తీపి కబురు అందించిన కేంద్ర ప్రభుత్వం
పలు పంటలకు మద్దతు ధర భారీగా పెంచుతూ నిర్ణయం
కేబినెట్ నిర్ణయాలను వెల్లడిరచిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 202324 ఖరీఫ్ సీజన్కు సంబంధించి పలు పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం...