చౌటుప్పల్ : ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్న ప్రవేట్ స్కూల్ బస్సులపై భువనగిరి జిల్లా రవాణా అధికారి వై సురేందర్ రెడ్డి అధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. బుధవారం ఉదయం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ప్రవేట్ బస్సులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వివిధ స్కూళ్లకు సంబంధించిన ఏడు బస్సుల పర్మిట్, ఇన్సూరెన్స్, ఎఫ్ సి,,ఓవర్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...