ఇద్దరు ట్రైనీ ఫైలెట్ల దుర్మరణం
బ్రిటిష్ కొలంబియా: కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఓ తేలికపాటి విమానం కుప్పకూలింది. దీంతో భారత్కు చెందిన ఇద్దరు ట్రైనీ పైలెట్లు సహా ముగ్గురు మరణించారు. పీఏ`34 సెనెకా అనే డబుల్ ఇంజిన్ లైట్ ఎయిర్క్రాఫ్ట్ వాంకోవర్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్లీవాక్ సమీపంలోని ఓ హోటల్ వద్ద కూలిపోయిందని...
తుఫాను ప్రభావంతో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పౌరులు..
వేలాది సంఖ్యలో విమానాల రద్దు..
చీకట్లో మగ్గుతున్న లక్షలాది మంది..
అమెరికాను భీకర తుపాను అతలాకుతలం చేసేస్తోంది. భీకర గాలులు, ఉరుములతో కూడిన వర్షం, వడగళ్లతో అగ్రరాజ్యం వణికిపోతోంది. ముఖ్యంగా ఈ తుపాను ధాటికి ఉత్తర అమెరికా అతలాకుతలమైంది. ఈ తుపాను తీవ్రతతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు....
ఏపీలోని కాకినాడ జిల్లాలో ఓ టిప్పర్ సృష్టించిన బీభత్సంలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని తొండంగి మండలం ఎ కొత్తపల్లి గ్రామంలో శనివారం అతివేగంగా వచ్చిన టిప్పర్ వినాయక గుడిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్, క్లీనర్తో పాటు గుడిలో నిద్రిస్తున్న లక్ష్మణ్రావు అనే గ్రామస్తుడు సైతం చనిపోయారు. అనంతరం టిప్పర్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...