సంవత్సరం కాలంగా జీతం ఇస్తున్న ఎంఈఓ లింగయ్య..
విధులకు రాకున్నా పర్లేదు,పర్సంటేజ్ ఇవ్వాల్సిందే..
12 నెలలుగా అడప తడప పనులు చక్కబెడుతున్న కొనతం మధు..
ఒకరి బదులు మరొకరు ఉద్యోగం చేస్తున్నా చర్యలు చేపట్టనిజిల్లా విద్యాశాఖ అధికారి కె. అశోక్.
సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన విద్యా వ్యవస్థ అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండల...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...