Tuesday, September 26, 2023

train accident in pakistan

పాకిస్థాన్‌లో పట్టాలు తప్పిన రైలు..

22 మంది మృతి, 50 మందికిపైగా గాయాలు.. ఒక రైలు పట్టాలు తప్పింది. 22 మంది మరణించగా 50 మందికిపైగా గాయపడ్డారు. పాకిస్థాన్‌లోని సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి రావల్పిండికి వెళ్తున్న హజారా ఎక్స్‌ప్రెస్‌, షాజాద్‌పూర్- నవాబ్‌షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో...
- Advertisement -

Latest News

- Advertisement -