Saturday, May 11, 2024

Trading

రిలయన్స్‌కు భారీ లబ్ధి..

మూడు సంస్థల ఎం-క్యాప్‌ రూ.70,312 కోట్ల వృద్ధి..! గతవారం స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్‌-10 సంస్థల్లో మూడు సంస్థలు రూ.70,312.7 కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పెంచుకున్నాయి. మార్కెట్‌లో ఒడిదొడుకుల నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీగా లబ్ధి పొందింది. రిలయన్స్తోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హిందూస్థాన్‌ యూనీ లివర్‌ (హెచ్‌యూఎల్‌) లాభ పడ్డాయి. మరోవైపు టాటా...

యూఎస్‌ ఫెడ్‌ ఎఫెక్ట్‌..

చివర్లో స్వల్ప లాభాలతో స్టాక్స్‌ ముగింపు వడ్డీరేట్లపై యూఎస్‌ ఫెడ్‌ రిజర్వు కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పం దించారు. బుధవారం అంతా నష్టాలతో సాగిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. ట్రేడిరగ్‌ ముగింపు సమ యానికి కొన్ని నిమిషాల ముంగిట స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 34 పాయింట్ల లబ్ధితో...

ఇవ్వాళ్టి ట్రేడింగ్ లో లాభం పొందిన అల్ట్రాటెక్ సిమెంట్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 87 పాయింట్లు లాభపడి 66,988కి చేరుకుంది. నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 20,133 వద్ద స్థిరపడింది. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్...

నష్టాల్లో నుంచి తేరుకొని చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

149 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 62 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ రెండున్నర శాతానికి పైగా పెరిగిన జేఎస్ డబ్ల్యూ షేరు విలువదేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు ట్రేడింగ్ చివర్లో మళ్లీ పుంజుకుని చివరకు లాభాల్లో ముగిశాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -