ఓట్ల కోసం నోట్లు కుమ్మరిస్తారు..ఓటు వేసిన వాళ్ళను విస్మరిస్తారు..ఎన్నికలకు ముందు ఓటరుకు వున్న విలువఎన్నికల తరువాత మాయమవుతుంది..నమ్మిన నాయకుడు తమనిఆదుకోవడం లేదని బాధపడతారు..కానీ మీరు అమ్మిన ఓటుమిమ్మల్ని దహిస్తోందని తెలుసుకోలేరు..అదే మీరు చేస్తున్న తప్పు..ఇప్పటికైనా గ్రహించండి..