వికారాబాద్లో నర్సింగ్ విద్యార్థిని కిరాతక హత్య..
పరిగి మండలంలో కాళ్ళా పూర్ గ్రామంలో దారుణ ఘటన
యువతి తలపై కత్తితో దాడి.. కళ్లు ధ్వంసం.. ఒళ్లంతా గాట్లు
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బావతో గొడవ తర్వాతే శిరీష బయటకు వెళ్లిపోయిందని ఆరోపణలు
హైదరాబాద్, వికారాబాద్ జిల్లాలో నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...