చైనా మరోమారు దుందుడుకు చర్య..
భారత్ భూభాగాలతో దేశ పటం విడుదల..
కేంద్రం మౌనంపై మండిపడ్డ రాహుల్, సంజయ్ రౌత్..
న్యూ ఢిల్లీ : చైనా మరోమారు తన దుందుడుకుతనాన్ని ప్రదర్శించింది. భారత్లోని భాగాలను తమ పటంలో చూపి తెంపరితనం ప్రదర్శించింది. భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్చిన్లను తమ భూభాగాలు చూపుతూ డ్రాగన్ దేశం చైనా అధికారిక...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...