Sunday, May 19, 2024

thokala

మానవత్వం చాటుకున్న తోకల శ్రీనివాస్ రెడ్డి..

రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మానవత్వాన్ని చాటుకున్నారు మైలార్ దేవ్ పల్లి డివిజన్ కార్పొరేటర్, జీ.హెచ్.ఎం.సి. కౌన్సిల్ డబ్ల్యూ.హెచ్.ఐ.పీ. తోకల శ్రీనివాస్ రెడ్డి. నియోజక వర్గ పరిధిలోని బుద్వేల్ భగవత్ గూడలో అకాల వర్షాలకు ఓ వృద్ధురాలి పాత ఇళ్ళు కూలిపోయింది. విషయం తెలుసుకొని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి.....
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -