Sunday, May 19, 2024

thiruvanantha puram

చంద్రుడిపైకి వ్యోమగాములు

నలుగురు పైలట్లకు శిక్షణ ఇస్తున్న ఇస్రో తిరువనంతపురం : చంద్రయాన్‌3 చారిత్రక విజయం తరువాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రుడి పైకి వ్యోమగామిని పంపే ప్రయత్నంలో నిమగ్నమైంది. 2040 నాటికి వ్యోమగామిని చంద్రుని పైకి పంపాలన్న లక్షంతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన నలుగురు పైలట్లను వ్యోమగాములుగా శిక్షణ ఇవ్వడానికి ఎంపిక చేసినట్టు...

కేరళకు కిక్కిచ్చిన ఓనం

భారీగా మద్యం అమ్మకాలతో ఆదాయంతిరువనంతపురం : కేరళ రాష్టాన్రికి ఓనం పండుగ కిక్కిచ్చింది. రాష్ట్రంలో అతిపెద్ద పండుగ రావడంతో మలయాళీలు తెగ తాగేశారు. దీంతో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడు పోయింది . మద్యం విక్రయాల ద్వారా పది రోజుల వ్యవధిలోనే ఏకంగా చంద్రయాన్‌-3 బడ్జెట్‌ను మించిన ఆదాయం...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -