ఆగష్టు 1 న పూణేలో అవార్డు ప్రధానం..
దగదుపేత్ వినాయక ఆలయాన్ని సందర్శించనున్న మోడీ..
ప్రధాని పర్యటనలో భాగంగా మెట్రో రైళ్ల ప్రారంభం..
వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను ప్రారంభించనున్న ప్రధాని..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1వ తేదీన పుణే లో పర్యటించనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్లో తెలియజేసింది. తొలుత దగదుషేత్ వినాయక ఆలయాన్ని దర్శించుకుని,...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...