అమరావతి,అత్యంత ప్రతిష్టాత్మకమైన మోటూరి హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, నవభూమి దినపత్రిక స్టేట్ బ్యూరో చీఫ్ తుమ్మలపల్లి ప్రసాద్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పుట్టపర్తిలో అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ కు పూలమాల వేసి, శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు. అవార్డు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...