Saturday, July 27, 2024

Thandur Railway station

తాండూరు రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన

రూ.24.4 కోట్లతో పునరభివృద్ధి.. వర్చువల్గా ప్రారంభించిన దేశ ప్రధాని.. హాజరైన ప్రముఖులు, పలు రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు శిలాఫలకను ఆవిష్కరించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్నతాండూరు : కేంద్ర ప్రభుత్వం అమృత్‌ భారత స్టేషన్‌ పథకంలో భాగంగా తాండూరు రైల్వే స్టేషన్‌ ఆధునికరణ పనులకు ఆదివారం దేశ ప్రధాని నరేందర్‌ మోడీ మర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపన చేసి ప్రారంభించారు....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -