బ్యాంకాక్ : పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయ్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, తైవాన్ దేశాలవారు వీసా లేకుండానే తమ దేశంలో 30 రోజుల పాటు పర్యటించేందుకు అనుమతించాలని నిర్ణయించింది. నవంబరు 10వ తేదీ నుంచి వచ్చే ఏడాది మే 10 వరకు ఈ సడలింపు ఇవ్వనుంది. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలనే...
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయ్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, తైవాన్ నుంచి వచ్చే పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ కల్పించాలని నిర్ణయించింది. నవంబర్ నుంచి వచ్చే ఏడాది (2024) మే వరకూ ఈ సడలింపులు అమల్లో ఉంటాయని థాయ్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. భారత్ , తైవాన్ నుంచి వచ్చే వారు...
నిరాశపరిచిన పీవీ సింధు..
థాయిలాండ్ చేతిలో ఇండియా 0-3 తేడాతో ఓటమి
హాంగ్జూ : ఆసియా క్రీడల్లో భారత మహిళల బ్యాడ్మింట్ జట్టు నిరాశపరిచింది. పీవీ సింధు నేతృత్వంలో ఆ బృందం పేలవ ప్రదర్శన కనబరిచింది. క్వార్టర్ ఫైనల్లో థాయిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు దారుణంగా ఓడిపోయింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఇండియా...
థాయ్లాండ్ ఓపెన్లో భారత షట్లర్ల జోరు కొనసాగుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో అంతగా అనుభవం లేకపోయినా కిరణ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్లో కిరణ్ 21-11, 21-19 తేడాతో వెంగ్హాంగ్ యాంగ్(చైనా)పై అద్భుత విజయం సాధించాడు. 39 నిమిషాల్లోనే ముగిసిన పోరులో కిరణ్ వరుస గేముల్లో ప్రత్యర్థిని చిత్తుచేశాడు.
మరో సింగిల్స్లో లక్ష్యసేన్ 21-17,...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...