భారత్లో టెస్లా కార్ల ప్లాంట్ను నెలకొల్పే విషయంలో కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఖచ్చితంగా భారత్కు వస్తామన్నారు. ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఈ ఏడాది చివరిలోగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం లోకేషన్ ఖరారు పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికా మీడియా సంస్థ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో...
జైపూర్ : తెలుగు టాలన్స్కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...