భారత్లో టెస్లా కార్ల ప్లాంట్ను నెలకొల్పే విషయంలో కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఖచ్చితంగా భారత్కు వస్తామన్నారు. ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఈ ఏడాది చివరిలోగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం లోకేషన్ ఖరారు పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికా మీడియా సంస్థ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...